వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలోని రాములగుడి వీధి, 75 దొడ్డిపల్లిలో సంపద వినాయక స్వామి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎం.సి. విజయానందరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లోకానందం, దొరైరాజ్, దిలీప్కుమార్, రాజేష్, చొక్కలింగం, కరుణాకర్, ఉదయ్చందర్, భువనేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

