Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సనంద్‌ ప్లాంట్‌లో టాటా మోటార్స్‌ ఉత్పత్తి పునరుద్ధరణ

Follow Udayam on Google
Sai Aug 20, 2026 7:00 PM జాతీయంవాణిజ్యం
సనంద్‌ ప్లాంట్‌లో టాటా మోటార్స్‌ ఉత్పత్తి పునరుద్ధరణ - Udayam
గుజరాత్‌లో వరదలతో నిలిచిపోయిన సనంద్‌ ప్లాంట్‌లో టాటా మోటార్స్‌ కార్యకలాపాలను పునరుద్ధరించింది. వరదల వల్ల ప్లాంట్‌కు రూ.35-40 కోట్ల నష్టం వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. వరద నీరు తగ్గిన తర్వాత సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు పేర్కొంది. టియాగో, టిగోర్‌, నెక్సాన్‌, సియెర్రా ఉత్పత్తిపై ప్రభావం పడింది. నష్టం కంపెనీ ఆర్థిక ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపదని వెల్లడించింది.

Comments

G
Loading comments...