వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా రేగడి ఆముదాలవలసలోని సంకిలి నాయుని చెరువు , వరి పంటలను శుక్రవారం జిల్లా పాల్యూషన్ ఇంజినీరింగ్ అధికారిణి డాక్టర్ బి.బి.సరిత పరిశీలించారు.
సంకిలి ప్యారీ షుగర్స్ అనుబంధ ఇథనాల్ ప్లాంట్ నుంచి చెరువులోకి వ్యర్థ రసాయనాలు చేరడంతో రైతులు ధర్నా చేశారు.స్పందించిన అధికారులు భూసార పరిక్షలు, నీటి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

