వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగుబ్బ మండలం సంకేపల్లి క్రాస్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు.
ప్రమాదంలో గుంజేపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ (35) బి.కొట్టాల గ్రామానికి చెందిన రాము (38)కు ఇరువురికి తలభాగంలో తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

