వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో సంగెం మండలానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకులు పురుషోత్తంరెడ్డి, బొమ్మల శంకర్, పోశాల ప్రవీణ్గౌడ్, చిర్ర రాజుకుమార్, జున్న రాజును పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

