Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి డీఈఓ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
బాలాజీ Aug 24, 2026 9:10 AM సంగారెడ్డిGeneral
సంగారెడ్డి డీఈఓ కీలక ఆదేశాలు - Udayam
సంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో శిథిలావస్థకు చేరిన పాఠశాల గదుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించవద్దని డీఈఓ రోహిణి తెలిపారు. వాటికి బదులుగా సురక్షితమైన ప్రత్యామ్నాయ గదుల్లో తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...