Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
madhu Sep 07, 2026 10:50 PM ములుగుGeneral
సమస్యలు పరిష్కరించాలి - Udayam
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చింతూరు, ధర్మవరం, అయ్యవారిపేట గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజా పోరాటసమితి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వాజేడు ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. అధ్వానంగా ఉన్న రహదారులు, పాఠశాలలకు ప్రహరీలు, భూముల రక్షణ, పారిశుధ్యం, ఫాగింగ్, పల్లెప్రకృతి వనాల అభివృద్ధి, ఆరోగ్య కేంద్రం పనులు పూర్తి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...