Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన DSP

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 04, 2026 12:13 PM విజయనగరంGeneral
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన DSP - Udayam
సమాజంలోని ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని విజయనగరం జిల్లా బొబ్బిలి DSP గోవిందరావు సూచించారు. ఈ మేరకు శుక్రవారం రామభద్రపురంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు.అనంతరం కోటశిర్లాం, మామిడివలస, ముచ్చర్లవలస, భూసాయవలసలో కేంద్రాలను సందర్శించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...