Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమన్వయంతో అందరూ పని చేయాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 20, 2026 5:25 PM మంచిర్యాలGeneral
సమన్వయంతో అందరూ పని చేయాలి - Udayam
దండేపల్లి మండలంలోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల జడ్పి సీఈవో గణపతి నాయక్ ఆదేశించారు. గురువారం సాయంత్రం దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాల సమావేశం మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజిఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో జలసిరి పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో ప్రసాద్, ఎంపీఓ ప్రసాద్, కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...