వార్తలకు తిరిగి వెళ్లండి

డి.హిరేహాల్ మండలం గొడిశలపల్లి వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కు గండి పడటంతో తాగునీరు వృథాగా పోతోంది. గురువారం తెల్లవారుజామున ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.
సత్యసాయి తాగునీటి పథకం ద్వారా HLC నీటిని నిల్వ చేసి చుట్టుపక్కల 16 పంచాయతీలకు సరఫరా చేస్తారు. పెద్ద ఎత్తున గండిపడటంతో నీరు వృథా అవుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
Comments
Loading comments...

