వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క-సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది.
మంగళవారం బ్యారేజీకి 4,25,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. స్పిల్వే గేట్ల ద్వారా 4,60,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. బ్యారేజీ పూర్తి నీటిమట్టం 83 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 80.1 మీటర్లుగా నమోదైందన్నారు.
Comments
Loading comments...

