వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను మిడ్జీల్ మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు సులభంగా ప్రభుత్వ సేవలు లబ్ధి పొందచ్చని అన్నారు.
Comments
Loading comments...

