వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని కుర్దుల్ పేట్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల ఇంటింటికి పంపిణీ చేశారు . గతంలో ఏ ప్రభుత్వాలు నిరుపేదలను పట్టించుకోలేదని రేవంత్ సర్కార్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని అన్నారు .
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిన్నోళ్ల ప్రభాకర్ , మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు తుంపల్లి ప్రసాద్ ఉన్నారు .
Comments
Loading comments...

