వార్తలకు తిరిగి వెళ్లండి

కొండమల్లేపల్లిలో సంచలనం సృష్టించిన స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులే నిందితులని తేల్చారు.
70 సీసీ కెమెరాలు, ఫోన్ కాల్లో ఆమె పలికిన చివరి పదం 'బాబు' ఆధారంగా దర్యాప్తు చేసి ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. జల్సాలు, చెడు వ్యసనాల కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు.
Comments
Loading comments...

