వార్తలకు తిరిగి వెళ్లండి
స్కెచ్ వేశారు.. దొంగతనం చేశారు.. దొరికిపోయారు

బాసర సరస్వతీ ఆలయంలో మహంకాళి అమ్మవారి వెండి కిరీటం దొంగిలించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ప్రత్యేక బృందాలు రైల్వేస్టేషన్ వద్ద నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేశాయి.
కేసు విచారణకు వచ్చి ఈ దొంగతనానికి ప్లాన్ చేసిన నిందితులు, చోరీ తర్వాత విజయవాడ దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకోవడం గమనార్హం.
Comments
Loading comments...