వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన అమరావతి ఛాంపియన్ షిప్ ముగింపు వేడుకల్లో భవిష్ ను పరిచయం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
8 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ లో రాణించి ఇటీవల బెల్జియంలో జరిగిన పోటీల్లో 4 బంగారు పతకాలు, 2 బంగారు పతకాలు సాధించడంపై వెల్లువెత్తిన ప్రశంసలు.
చిన్నారి చేవూరు భవిష్ రెడ్డికి సత్కారం చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సన్మానించారు.
Comments
Loading comments...

