Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు బోల్తా.. అక్కాచెల్లెళ్ల మృతి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 05, 2026 12:05 PM చిత్తూరుGeneral
కారు బోల్తా.. అక్కాచెల్లెళ్ల మృతి - Udayam
చిత్తూరు జిల్లా వి.కోట మండలం రామాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. బెంగళూరు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...