వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో మద్యం సేవించి గొడవ దిగిన తంగళ్ళపల్లి మండలానికి కేంద్రానికి చెందిన సాయిలు -బాలమణి భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు వాదులాట అనంతరం భార్యపై కత్తితో దాడి చేసిన భర్త.
సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మధ్యమధ్యలో ఉన్న భర్త సాయల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Loading comments...

