Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల నుండి సర్ధాపూర్ గోదాంలోకి ఈవీఎంల తరలింపు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 13, 2026 11:41 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్ల నుండి సర్ధాపూర్ గోదాంలోకి ఈవీఎంల తరలింపు - Udayam
వేములవాడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను గురువారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సర్దాపూర్లోని ఈవీఎం గోదాంలోకి తరలించారు. కోర్టు కేసు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతుల మేరకు ఈ ప్రక్రియ చేపట్టారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తరలింపు ప్రక్రియను పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను గోదాంలో భద్రపరిచారు.

Comments

G
Loading comments...