వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఎన్నికలు 2026లో నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా సయ్యద్ మొహ్సిన్ అహ్మద్, జనరల్ సెక్రటరీగా వి. అశోక్, కోశాధికారిగా వి. శ్రావణ్ రెడ్డి ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గాన్ని అసోసియేషన్ సభ్యులు అభినందించారు. నూతన బాధ్యతలను చేపట్టిన కార్యవర్గ సభ్యులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
Comments
Loading comments...

