వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఎన్నికైన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి. గితే ని మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ,,, నూతనంగా ఎన్నికైన జిల్లా పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులకు ముందుగా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

