వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, సిరిసిల్ల హైవేపై భారీ మర్రి వృక్షం నేలకొరిగింది.. దీంతో వచ్చి పోయే వాహనాలకు అంతరాయం ఏర్పడింది.
అటుగా వెళుతున్న రేవంత్ మిత్రమండలి అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి ఆగి ఎన్ పి డి సి ఎల్ ఏ లకి ఫోన్ చేసి సమాచారం అందించారు.. వెంటనే భారీ వృక్షాన్ని విద్యుత్ సిబ్బంది తొలగిస్తున్నారు.
Comments
Loading comments...

