వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ప్రజావాణిలో మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎంపీడీవో రఫీ అహ్మద్ తెలిపారు.
భూ ఆక్రమణలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూమి నమోదు, ఇందిరమ్మ ఇళ్లు, మురుగు నీరు, విద్యుత్ బిల్లులకు సంబంధించిన సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

