Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం నుంచి 25 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 7:35 PM నిజామాబాద్General
సిరికొండ మండలం నుంచి 25 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక - Udayam
సిరికొండ మండల స్థాయి టీచర్స్ డే అవార్డులకు సిరికొండ మండలం నుంచి వివిధ పాఠశాలలకు చెందిన 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ప్రభుత్వ, గురుకుల, కేజీబీవీ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ జాబితాలో ఉన్నారు. అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులకు పలువురు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...