వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాపూర్ గ్రామ సచివాలయంలో గురువారం జరిగిన SIR నమోదు ప్రక్రియను జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ హరిప్రియ, ఈసీ అధికారులు పర్యవేక్షించారు. వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
తహసిల్దార్ రాధాక్రిష్ణ, సర్పంచ్ కావలి రామకృష్ణ, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

