వార్తలకు తిరిగి వెళ్లండి

మనూర్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా మనూర్ మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. రవికుమార్ గౌడ్ బీఎల్ఓలను కలిసి ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి అర్హ ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను నింపి స్థానిక బీఎల్ఓకు అందజేయాలని, ఆగస్టు 3 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

