Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Sir 2 పై బీజేపీ కార్యకర్తల నియోజక వర్గ స్థాయి సమావేశం

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 5:49 PM కామరెడ్డిGeneral
Sir 2 పై బీజేపీ కార్యకర్తల నియోజక వర్గ స్థాయి సమావేశం - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మైథిలి కల్యాణ మండపంలో బుధవారం SIR -2 పై బీజేపీ నాయకుల ఆధ్వర్యలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బిబి పటేల్, జుక్కల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే అరుణ తార బీజేపీపార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం రాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...