Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలేశుని దర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 12:31 PM విశాఖపట్నంGeneral
సింహాచలేశుని దర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ - Udayam
VSP..ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. సింహాచలం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...