వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కోరారు. ఈ మేరకు డీఎల్సీ కమిషనర్ విశ్వ భూషణ్ను కలిసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు.
ఈ నెల 8వ తేదీతో గుర్తింపు సంఘం రెండేళ్ల కాలపరిమితి ముగిసిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వచ్చే వరకు అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

