Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి బొగ్గు నాణ్యతపై రాజీ పడం: సిఎండీ

స్వప్న రెడ్డి Jul 18, 2026 9:58 PM పెద్దపల్లి about 2 hours ago
సింగరేణి బొగ్గు నాణ్యతపై రాజీ పడం: సిఎండీ - Udayam Digital
సింగరేణి బొగ్గు నాణ్యతపై రాజీ పడబోమని, కస్టమర్లకు మేలైన బొగ్గు సరఫరా చేయాలని సిఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా పర్యవేక్షణకు ఏరియాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. ​వీరు మూడు నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారని సిఎండీ తెలిపారు. ప్రకటించిన గ్రేడ్ ప్రకారమే సరఫరా జరగాలని, రాయి, షేల్ కలవకుండా చర్యలు తీసుకోవాలని శనివారం స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...