వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణంలోని సింగారాపువీధిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. మురుగునీటి కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి వస్తుంది.
చెత్త రోడ్డుకు శివారులో వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు, చెత్తతో దుర్వాసన, దోమలు బెడదతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. కాలువ శుభ్రం చేయాలని, చెత్త సేకరణ సక్రమంగా చేయాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

