Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​సిమ్స్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 19, 2026 8:35 PM విశాఖపట్నంGeneral
​సిమ్స్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్  డ్రగ్స్ అవగాహన కార్యక్రమం - Udayam
​విశాఖ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (SIMS) ప్రాంగణంలో విద్యార్థులలో మాదకద్రవ్యాలు మరియు మత్తు పదార్థాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు 'నషా ముక్త్ భారత్ అభియాన్' "సే నో టు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ​ ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్. (NSS) యూనిట్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది విద్యార్థులు మరియు అధ్యాపకుల భాగస్వామ్యంతో చేపట్టారు.

Comments

G
Loading comments...