వార్తలకు తిరిగి వెళ్లండి
సిక్కిం ఘోర ప్రమాదం: సొరంగంలో 22 మంది మృతి

సిక్కింలోని నామ్చి జిల్లాలో సొరంగం కూలిన ప్రమాదంలో 22 మంది కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మీథేన్ వాయువు లీకై పేలుడు సంభవించడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
మృతుల కుటుంబాలకు ఎన్హెచ్పీసీ (NHPC) రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...