Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద నీటి కారణంగా కృంగిపోయిన రహదారి

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 11:24 AM పార్వతీపురం మన్యంGeneral
వరద నీటి కారణంగా కృంగిపోయిన రహదారి - Udayam
సీతంపేట మండలం పెద్దపొల్లలో ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మాణంలో ఉన్న డైవర్షన్ రోడ్డు వరద నీటి కారణంగా కృంగిపోయింది. దీంతో వీరఘట్టం గుమ్మలక్ష్మీపురానికి వెళ్లే ప్రయాణించే వాహనదారులు, స్థానికలు అవస్థలు పడుతున్నారు. ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...