వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎర్రపాటి శ్రీను ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు బుధవారం సీపీ పి. సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సీపీ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయ వారధిగా అసోసియేషన్ పనిచేయాలని తెలిపారు.
Comments
Loading comments...

