వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ మండల ప్రజా పరిషత్ ధర్పల్లి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర ఉద్యోగ సంఘం పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో మండల కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమం నిర్వహించారు.
సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

