వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్రెడ్డిని గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. అసెంబ్లీలో ఆయనను దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఎమ్మెల్యే శ్రీగణేశ్, సికింద్రాబాద్ శ్రీగణేశ్ దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఉత్సవాల్లో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

