Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Aug 24, 2026 8:35 PM అనంతపురంGeneral
సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
అనారోగ్యంతో మరణించిన అనంతపురం 37వ డివిజన్‌కు చెందిన శ్రీధర్ కుటుంబానికి సోమవారం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.4.53 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించి ఈ సాయాన్ని అందించారు. తన క్యాంప్ కార్యాలయంలో మృతుడి భార్య అరుణకుమారికి ఎమ్మెల్యే చెక్కును అందజేశారు . బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దగ్గుపాటికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...