వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ మండలంలోని చందుబట్ల కు చెందిన నల్లగంటి ఎల్లమ్మ కు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కు ను ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి శనివారం పంపిణీ చేశారు.
ఆపదలో ఉన్నా కుటుంబాలకు CMRF పథకం అండగా నిలుస్తుందని తెలిపారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ మడ్డి తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

