వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ సబ్స్టేషన్ పరిధిలోని ఐఎన్డీఎల్ 11 కేవీ ఫీడర్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహణ పనులు చేపట్టనున్నారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సుధాకర్రెడ్డి తెలిపారు.
హనుమాన్నగర్, టూటౌన్ పోలీస్స్టేషన్, సీసీ గార్డెన్, లింగారెడ్డిపల్లి, వడ్డెర కాలనీ, అయ్యప్ప టెంపుల్ ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

