Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శరవేగంగా కొండాయిబ్రిడ్జి నిర్మాణ పనులు

Follow Udayam on Google
madhu Sep 13, 2026 3:30 PM ములుగుGeneral
శరవేగంగా కొండాయిబ్రిడ్జి నిర్మాణ పనులు - Udayam
ఏటూరు నాగారం మండలం జంపన్న వాగుపై రూ.16 కోట్ల వ్యయంతో చేపట్టిన కొండాయిబ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 8 గడ్డర్లలో 5 గడ్డర్ల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనున్న ఈ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...