వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి రామాలయ నిర్మాణానికి కృషి చేసిన భక్త రామదాసు అలియాస్ కంచర్ల గోపన్న పదోతరం వంశీకుడు కంచర్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. భక్త రామదాసు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించారని తెలిపారు.
Comments
Loading comments...

