Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 44.266 టీఎంసీలు

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 3:44 PM నిజామాబాద్General
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 44.266 టీఎంసీలు - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 1079.70 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో 44.266 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 1013 క్యూసెక్కులుగా ఉన్నాయి. కాకతీయ కాలువకు 300, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...