వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం గత రెండు నెలలది శుక్రవారం లెక్కించారు.
హుండీలో రూ.2,58,628గా వచ్చినట్లు ఆలయ ఈవో కె.కొండలు తెలిపారు.ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్ శివకుమార్ పాడి, మండల ఈవో ఎస్.నాగేశ్వరరావు, అర్చకులు,శేషాద్రి వెంకటాచలం భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

