వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణదుర్గంలోని శ్రీకృష్ణ మందిరంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సొంత నిధులతో 23 అడుగుల ధ్వజస్థంభం, గోపుర కలశం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆదివారం శిల్పి పెరవలి పార విశ్వనాథ్తో కలిసి ఆలయాన్ని సందర్శించి కొలతలు, ఏర్పాట్ల పనులను పరిశీలించారు.
మూడు రోజుల్లో ధ్వజస్థంభం రాయి చేరుతుందని, ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

