Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రేపు జడ్పీ కార్యాలయంలో 'మీకోసం'

Follow Udayam on Google
RAGHU Aug 02, 2026 10:05 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం రేపు జడ్పీ కార్యాలయంలో 'మీకోసం' - Udayam
శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం 'మీకోసం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు,వినతులను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.అర్జీ సమర్పించిన అనంతరం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...