వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టణం ఇందిరా నగర్ కు చెందిన కాంతమ్మ కుమారుడు హర్ష (36) మండలం ప్యాధిండి వద్ద రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం..
మృతుడు రైలు కిందపడి చనిపోలేదని, ఎవరో హత్య చేసి ఇక్కడ పదవేసినట్లు తెలుస్తోందని, ప్రాథమిక అదారాలను బట్టి అంచనాకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం హిదూపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

