వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట్ మండలంలోని గుల్లకోట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణ కోసం భూమి పూజ నిర్వహించారు. బుధవారం ఉదయం ఆ గ్రామ ప్రముఖులు, ప్రజలు గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు.
మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

