Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ రామోజీ శ్రీకాంత్ చారి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 7:35 PM రాజన్న సిరిసిల్లGeneral
శ్రీ రామోజీ శ్రీకాంత్ చారి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం - Udayam
ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన మంద బూదవ్వ శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో.. గ్రామానికి చెందిన శ్రీ రామోజీ శ్రీకాంత్ చారి రూ 5000 ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచాడు.

Comments

G
Loading comments...