వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలో తెలుగు మధుసుధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పోచమ్మ తల్లి ఫలహారం బండి ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు.
అమ్మవారి శోభాయాత్రను ఆయన ఘనంగా ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

